Thursday, November 29, 2007

సరికొత్త విధానాలకు లోక్ సత్తా శ్రీకారం

ప్రపంచంలోనే తొలిసారిగా రాజకీయాల్లో సరికొత్త విధానానికి లోక్ సత్తా పార్తీ పునాది వేసింది. అభ్యర్ధుల ఎంపిక, నిధుల సేకరణ, ఖర్చు, బహిరంగ చర్చల్లో పాటిస్తున్న ప్రమాణాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు అంబుడ్స్ మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్ప రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ విశిష్ట న్యాయమూర్తిని కమిటీ సభ్యులుగా నియమించనున్నట్టు ఆ పార్టీ వ్యవస్ధాపకుడు తెలిపారు.

No comments: